రోలుగుంట.. బురదలో కూర్చొని వినూత్నంగా నిరసన

81చూసినవారు
రోలుగుంట.. బురదలో కూర్చొని వినూత్నంగా నిరసన
రోలుగుంట మండలం వై వి పట్నం నుంచి పెద్దగరువు వయా లో సింగి పి వి టి జి గిరిజన గ్రామాలకి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ మంగళవారం గిరిజనులు బురదలో కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు.
పల్లె పండగ"కార్యక్రమంలో మా రోడ్డు శంకుస్థాపన చేశారని ఆశించాము. కానీ స్థానిక శాసనసభ్యులుమా రోడ్డు కి శంకుస్థాపన చేయకపోవడంతో. మేమందరం నిరాశతో ఆందోళన గురయ్యామన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్