కలుషితమవుతున్న సాగర తీరం

60చూసినవారు
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ లు కలిలుషితమవుతున్నాయి. వ్యర్ధాలతో నిండిపోతున్నాయి. వినాయక చవితి నేపథ్యంలో పలువురు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. వినాయక ప్రతిమతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలను కూడా సాగర్ తీరాల్లో వేయడంతో కలుషితమవుతుంది. ఆదివారం ఆర్కే బీచ్ తీరంలో భారీగా వ్యర్ధాలు బయటపడ్డాయి. జీవీఎంసీ అధికారులు డస్ట్ బిన్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు వాటిలో చెత్త వేయడం లేదు.

సంబంధిత పోస్ట్