జాబ్‌మేళాకు 500 మంది హాజరు

538చూసినవారు
విద్యార్థులు భవిష్యత్తుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో అవసరం అని గాజువాక బీజేపీ కన్వినర్ కరణం రెడ్డి నర్సింగరావు అన్నారు. గాజువాకలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్,నోవెల్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కు మెగా జాబ్ మేళా గురువారం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా లో సుమారు 10 కంపెనీ లు పాల్గొన్నాయని, 500 మంది నిరుద్యోగులు పాల్గొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్