మాడుగులలో 47 కిలోలు గంజాయి పట్టివేత

72చూసినవారు
మాడుగులలో 47 కిలోలు గంజాయి పట్టివేత
అల్లూరి ఏజెన్సీ నుంచి అక్రమంగా తరలిస్తున్న 47 కిలోల గంజాయిని మాడుగుల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఈ మేరకు మాడుగుల పోలీస్ వారికి అందిన సమాచారంతో తాటిపర్తి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన సూరజ్ కుమార్, అంకిత్ ఖోకర్ లు ఈ గంజాయి తరలిస్తుండగా పట్టుపడ్డారు. దీనిపై గంజాయి కేసు నమోదు చేసి పై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై చెప్పారు.

సంబంధిత పోస్ట్