రామకృష్ణకు ప్రభుత్వం ప్రశంసలు

65చూసినవారు
రామకృష్ణకు ప్రభుత్వం ప్రశంసలు
ఏపీ అభివృద్ధికి తగు సలహాలు, సూచనలకు ప్రభుత్వం ఆహ్వానించింది. సలహాలు, సూచనల స్వీకరణకు 'స్వర్ణాంధ్ర @ 2047' పేరుతో పోర్టల్‌ ఏర్పాటుచేసింది. దీంతో ప్రభుత్వానికి తగు సూచనలు చేసిన అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామ వాసి పుట్టా రామకృష్ణకి అప్రిసియేషన్‌ అవార్డ్ సర్టిఫికెట్‌ ఏపీ సర్కార్ అందజేసి సీఎం ప్రశంసించారు. ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చెయ్యడం వంటి పలు సూచనలు సూచించినట్టు రామకృష్ణ సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్