కోలాటాల మద్య శ్రీసీతారాముల విగ్రహాలు ఊరేగింపు

53చూసినవారు
శ్రీరామనవమి పురస్కరించుకొని అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రం రాజేంద్రపాలేం శ్రీసీతారామాలయంలో బుధవారం కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పలువురు దంపతులు చే పురోహితులు కళ్యాణం చేయించారు. మద్యాహ్నం అన్నసమారాధన నిర్వహించి, మహిళలు కోలాటాల మధ్య శ్రీసీతారాములు ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. స్దానిక సర్పంచ్ పీఠా సింహాచలం, ఎంపిటీసి అంబటి నూకాలమ్మ, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్