ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నామినేషన్

527చూసినవారు
ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నామినేషన్
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వంతల సుబ్బారావు గారు ఈ నెల 22వ సోమవారం నామినేషన్ దాఖలు చేయునట్లు తెలిపారు. ఈ సందర్భగా నమినేషన్ వేయుటకు భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా అని కార్యకర్తలను నాయకులను కోరడం జరిగింది.
ఈ ఒక్కసారికి అందరూ ఆదరిస్తారని సభ ముఖగా చెప్పారు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నవారు అని సామాజిక వర్గం నుండి కలసి పనిచేయమని కోరారు,

సంబంధిత పోస్ట్