రాయితీ విత్తనాలు పంపిణి

84చూసినవారు
రాయితీ విత్తనాలు పంపిణి
గిరి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను డుంబ్రిగూడ మండలం ఖండ్రుము పంచాయతీ సర్పంచ్ కె హరి గురువారం రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయితీ విత్తనాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగ పర్చుకోవాలన్నారు. మండల ఉపాధ్యక్షులు ఎస్ ఆనంద్ వార్డు సభ్యులు పి శోభన్ బాబు, ఏఈఒ పురుషోత్తంనాయుడు, మహిళా పోలీస్ సునీత, డిజిటల్ అసిస్టెంట్ విజయ్, నాయకులు రాజు, డోంబు, గోపి, దాసు బాబు, బుద్దు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్