పాడేరు లో భారీ అంబలం పూజ

74చూసినవారు
పాడేరు లో భారీ అంబలం పూజ
పాడేరులో కనకదుర్గ అమ్మవారి ఆలయం ప్రాంగాణంలో కాంట్రాక్టర్ నాగబాబు, అప్పలబత్తుల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం భారీ అంబలం పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు అమలాపురంకి చెందిన ప్రముఖ గాయకులు రాజేష్ గురుస్వామి విచ్చేసి దుర్గమ్మ వారి పాటలు మరియు భజనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భవానిలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్