మా గ్రామానికి పాఠశాల మంజూరు చేయ్యండి

72చూసినవారు
మా గ్రామానికి పాఠశాల మంజూరు చేయ్యండి
అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, బొంగరం పంచాయితీ అమిడేలు గ్రామంలో సుమారు 30 మంది చదువుకునే విద్యార్థులు ఉన్నా పాఠశాల లేకపోవడంతో రెండు కిమీ. దూరం ఉన్నా పోతులగరువు పాఠశాలలో కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు, వర్షాకాలం వచ్చిందంటే గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్