దేవి పట్నం మండలం ఇందుకూరు పంచాయితీ చిన్న భీంపల్లి గ్రామంలో ఆదివారం చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు టీడీపీ-జనసేన మండల అధ్యక్షులు మారిశెట్ల వెంకటేశ్వరరావు(బుజ్జి), వెంకట రాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ శంఖారావం సూపర్ సిక్స్ కార్యక్రమన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి రంపచోడవరం టీడీపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.