మన్యం బంద్ విజయవంతం

570చూసినవారు
జీవో నెంబర్ 3, 1/70 చట్టం, గిరిజన హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజన సంఘం, ఆదివాసీ జెఏసి ఆద్వర్యంలో ఆదివారం తలపెట్టిన ఏజెన్సీ బంద్ రంపచోడవరంలో విజయవంతం అయ్యిందని, బంద్ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూత పడ్డాయి, వాహన రాకపోకలు గంటలు తరబడి నిలిచిపోయాయి గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3, ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులతోనే నింపాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్