ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలు తరలింపు

55చూసినవారు
మహాశివరాత్రి సందర్భంగా రంపచోడవరం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి, సీఐ వెంకటేశ్వరరావు మేరతారాల మధ్య పంచలోహ విగ్రహాలను భారీ బందోబస్తు రంప శివాలయానికి చేర్చారు అక్కడ ఐదు రోజులు పాటు ప్రత్యేక పూజలు అందుకని మరల తిరిగి రంపచోడవరం పోలీస్ స్టేషన్ కి చేర్చుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్