సమన్వయంతో పనిచేయాలి - ఎమ్మెల్యే శిరీష దేవి

81చూసినవారు
సమన్వయంతో పనిచేయాలి - ఎమ్మెల్యే శిరీష దేవి
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శి వారి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకూరుపేట గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించటం ఎంతో ఆనందకరమైన విషయం అని అన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్