విశాఖ: శ్రీవారి సేవలో వంశీకృష్ణ

53చూసినవారు
విశాఖ: శ్రీవారి సేవలో వంశీకృష్ణ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆదివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారికి పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకి మండపంలో ఎమ్మెల్యే దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. ప్రజలందరిని చల్లగా చూడాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్