కొండవాలు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

78చూసినవారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గం లోని గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ హరేంద్రప్రసాద్ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. సోమవారం కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కొండవాలు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్