నేడు విశాఖకు మిజోరం గవర్నర్

54చూసినవారు
నేడు విశాఖకు మిజోరం గవర్నర్
మిజోరం గవర్నర్ హరిబాబు శనివారం సాయంత్రం 6 గంటలకు విశాఖ రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా దసపల్లా హిల్స్లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆయన రాక సందర్భంగా విశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గవర్నర్ అందుబాటులో ఉంటారని అధికారులు శనివారం వెల్లడించారు. విమానాశ్రయంలో భారీగా స్వాగతం పలికేందుకు బిజెపి నేతలు సలహాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్