రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో భరణికం మధ్య మొల్లోడుగెడ్డలో రాంకీ యాజమాన్యం ఫార్మా వ్యర్థ రసానికి జలాలను విడుదల చేసి ప్రజల ప్రణాలతో చెలగాటం ఆడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ రాంకీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డియాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్