వడ్డాదిలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

78చూసినవారు
వడ్డాదిలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది మేజర్ పంచాయతీలో ఈవో ఎంఎస్ లోవరాజు ఆధ్వర్యంలో.. స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలు కార్యక్రమం రెండవ రోజులో భాగంగా సచివాలయం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జంగల్ క్లియరెన్స్ చేశారు. అదే విధంగా కొత్త మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్