పెద్ద చెరువులో విగ్రహాలు నిమజ్జనం

59చూసినవారు
నర్సీపట్నం పెద్దచెరువులో శనివారం సాయంత్రం వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేసారు. చెరువు వద్ద నిమజ్జనానికి మున్సిపాలిటీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే ఉత్తరహిణి, పెద్దచెరువు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపాలలో ఏర్పాటుచేసిన విగ్రహాల నిమజ్జనం తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం అవుతుందని పురోహితులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్