కొండెక్కిన బాయిలర్ చికెన్ ధరలు

51చూసినవారు
కొండెక్కిన బాయిలర్ చికెన్ ధరలు
ఈ నెల 9వ తేదీ నుంచి బాయిలర్ చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. గతంలో కిలో రూ. 230 లు ధర పలికే చికెన్ ధరలు గత మూడు రోజుల నుంచి పెరిగిపోయాయి. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గంలో పలు చోట్ల కిలో చికెన్ ధర రూ. 280 లకు పెరిగింది. కొత్తమావాస్య ప్రమాదమేనని వ్యాపారులు చెబుతున్నారు. మరలా వారం రోజుల తరువాత ఈ ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల కిలో చికెన్ కొనే మాంస ప్రియులంతా అరకిలో కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్