రామచంద్రపురం వంతెన, రోడ్డును పరిశీలించిన హోం మంత్రి అనిత

79చూసినవారు
రామచంద్రపురం వంతెన, రోడ్డును పరిశీలించిన హోం మంత్రి అనిత
హోం మంత్రి అనిత, వర్షాల వల్ల రామచంద్రపురం వంతెన మరియు వరాహనది వద్ద కోతకు గురైన రోడ్డు ప్రాంతాలను సోమవారం పర్యటించి పరిశీలించారు. సైడ్ రోడ్డు వేయాలని ఆదేశించి, జెసిబి తో క్లియరెన్స్ చేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ జాహ్నవి, కూటమి నాయకులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్