ప్రజలకి అత్యంత చెరువుగా జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం

61చూసినవారు
ప్రజలకి అత్యంత చెరువుగా జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం
మంగళవారం నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో 7వ రోజు పాయకరావుపేట నియోజకవర్గ జనవాణి కార్యక్రమం నిర్వహించారు.
నియోజవర్గంలో అనేక ప్రాంతాలనుంచి సమస్యలతో పెద్దలు, మహిళలు జనవాణిలో పాల్గొని వారి సమస్యలను వివరించారు అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఆర్జీలు రావటం విశేషం అని అన్నారు.

సంబంధిత పోస్ట్