భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు

60చూసినవారు
వ‌ర్షాలు కార‌ణంగా సింహాచలంలో దేవ‌స్థానంలో ప‌లు ప్ర‌దేశాల‌ను ఈవో శ్రీనివాసమూర్తి, ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాస్ ఆచార్యులు ఆదివారం పరిశీలించారు. భక్తులు క్యూ లైన్ లో వర్షాలు, ఎండలకు తగ్గట్టుగా ఆలయ స్థానాచార్యులు వైష్ణవ స్వాము లతో చర్చించి షెడ్లు ఏర్పాటు చేయవలసిందిగా ఈవో ఆదేశించారు. వర్షాలు కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కడకక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్