సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన

78చూసినవారు
సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన
సింహాచలం ఆలయంలో ఆదివారం సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. స్వామిని అర్చకులు వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతఃకాల పూజలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపం వేదికపై అధిష్టింప చేశారు. 108 బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్