ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరికలు

594చూసినవారు
దిబ్బపాలెం ఎస్ఈజడ్ కాపు సామాజిక వర్గం ఆదివారం పెద్దలు వైసీపీలో చేరారు. కొండకర్లలోను తన క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే కన్నబాబు వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. దిబ్బపాలెం జనసేన నేత అందే బాజ్జి, గుర్రం సూరిబాబు, చెప్పు కోట దేవుళ్ళు, కోట చంద్రరావు తదితరులు వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కన్నబాబుని మరోసారి గెలిపించేందుకు తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్