వైభవంగా వెండి రథోత్సవం

2257చూసినవారు
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీనెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు. వేదపండితులు అర్చకులు శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తిని రథంపై అధిష్టించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏఈఓ మల్లికార్జున టెంకాయ కర్పూరం హారతి ఇస్తారు. ఆలయ సిబ్బంది రథాన్ని ఆలయం చుట్టూ తిరుగుతూ రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్