గుండిగానిపల్లిలో ఘనంగా మొహర్రం ముగింపు వేడుకలు

570చూసినవారు
బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మొహర్రం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తాదులు భారీగా తరలివచ్చి పీర్ల స్వాములకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తప్పెట వాయిద్యాలతో పార్టీ జెండాలు, గొడుగులతో ఆనందోత్సాహంతో నృత్యాలు చేశారు. మొహరం వేడుకలలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్