వీవర్స్ కోసం గార్మెంట్స్ పరిశ్రమ తెచ్చి సమస్య పరిష్కరిస్తాం

550చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని నీలకంటేశ్వరస్వామి కళ్యాణమంటపం నందు జరిగిన కురిహనశెట్టి వీవర్స్ సోదరుల ఆత్మీయ సమావేశానికి ఆదివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సురేంద్ర బాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో ఏపీఐఐసీ భూమిలో మౌళిక వసతులైన నీళ్లు, రోడ్లు నిర్మించి కుటిర పరిశ్రమ కానీ, టెక్స్ టైల్స్ పరిశ్రమ, గార్మెంట్స్ పరిశ్రమ కానీ తీసుకు వస్తామన్నారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్