మెట్టు గెలుపు కోసం దొంగ దారులు వెతుక్కుంటున్నారు: కాలవ

562చూసినవారు
రాయదుర్గం: ఐదు మండలాల యాదవులతో ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు మరియు రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీసీలను కడుపులో పెట్టుకున్న పార్టీ టీడీపీ పార్టీదేనని కాలవ కొనియాడారు. మెట్టు గెలుపు కోసం శ్రీనివాసుల పేరుతో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించారని పేర్కొన్నారు. ఎన్ని దొంగ దారులు వేసిన 50వేలు పైచిలుకు ఓట్లతో గెలుస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్