ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ఘట్టం పూర్తి చేసాము

554చూసినవారు
రాయదుర్గం పట్టణంలో గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన డిఎస్పి శ్రీనివాసులు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు గట్టి బందోబస్తు నడుమ నామినేషన్ ఘట్టం పూర్తయిందన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన ప్రజలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు, కార్యకర్తలకు డిఎస్పి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్