నార్పలలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

67చూసినవారు
నార్పల మండల కేంద్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించారు. ఆలయానికి దాతలు రథాన్ని వితరణ చెయ్యడంతో మొదటి సారి రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్