టిడిపిలో చేరిన వైసిపి నాయకులు

75చూసినవారు
టిడిపిలో చేరిన వైసిపి నాయకులు
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామం వైసిపి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడు శనివారం టీడీపీ పార్టీ లో చేరారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలు ప్రజలకు ఉపయోగపడతాయనే నెపంతో టిడిపిలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ , ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడుగు కేశవ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్