కనేకల్ మండలం హులికెర గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడు గత నెల 29న అదృశ్యం అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగమధు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.