వైసీపీకి బిగ్ షాక్.. ముగ్గురు వార్డు మెంబెర్లు టీడీపీలోకి

550చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. ముగ్గురు వార్డు మెంబెర్లు టీడీపీలోకి
ఉరవకొండలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు వార్డు మెంబెర్లు, ఒక బూత్ కన్వీనర్ పార్టీని వీడి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా వేసుకున్నారు. కొన్ని నెలల నుండి పార్టీపై అసంతృప్తితో పాటు సరైన గౌరవం దక్కకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. 17వ వార్డుకు చెందిన నిరంజన్ గౌడ్, 18వ వార్డుకు చెందిన వాసు, 3వ వార్డుకు చెందిన పద్మావతి, 2వ సచివాలయం బూత్ కన్వీనర్ చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్