పెన్నా అహోబిలంలో స్వచ్చ భారత్

72చూసినవారు
పెన్నా అహోబిలంలో స్వచ్చ భారత్
స్వచ్చ భారత్ మిషన్ స్వచ్చత హి సేవా కార్యక్రమములో భాగంగా దేవాదాయ ధర్మదాయ శాఖ విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి.. పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు తూర్పు, పడమటి వెైపున గల గోపురములును నీటితో శుభ్రం చేసారు. గోపురముల ప్రక్కన గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమం ఆలయ సిబ్బండి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్