రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వినతి

60చూసినవారు
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వినతి
రైతులను అన్నివిధాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం కూడేరు మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ. 90% సబ్సిడీతో రైతులకు అన్ని రకాల విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు సరఫరా చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్