వైసీపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది: పయ్యావుల

564చూసినవారు
వైసీపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది: పయ్యావుల
కూడేరు మండలం ఉదిరిపికొండలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ఉరవకొండ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కేశవ్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్