నియామక పత్రం అందజేసిన ఆర్డీవో

71చూసినవారు
నియామక పత్రం అందజేసిన ఆర్డీవో
అనంతపురం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం-1995 సబ్ డివిజనల్ లెవెల్ విజిలెన్స్& మానిటరింగ్ నూతన కమిటీ నియమించినట్లు ఆర్డీవో రాణిసుస్మిత తెలిపారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు, ఈఎం మోహన్, ఎన్జీవోస్ తరుపున ఉపేంద్ర హరీష్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున రీజనల్ డైరెక్టర్ సుబ్బరావు నియామకం అయ్యారు. ఈ మేరకు వారికి నియామక పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్