హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: అనంత

58చూసినవారు
హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: అనంత
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే అక్కడ అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం ఆరోపించారు. 30 యాక్ట్ పేరుతో తమ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేసి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్