బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం: మంత్రి రాంప్రసాద్

55చూసినవారు
బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం: మంత్రి రాంప్రసాద్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని రాష్ట్ర రోడ్డు, రవాణా, యువజన క్రీడల శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ. మృతి చెందిన కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల గాయపడిన 31 మందికి ఒకరికి రూ. లక్ష అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్