ధర్మవరం: భారీ వర్షానికి నేలకొరిగిన ద్రాక్ష తోట

70చూసినవారు
ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ద్రాక్ష తోట పూర్తిగా నష్టపోయింది. రైతు అప్పా నాయక్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం. ఐదు ఎకరాల్లో ద్రాక్ష తోటను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గాలివానకు ద్రాక్ష తోట మొత్తం అంతా నేల కూలిపోయిందని పేర్కొన్నారు. దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్