ధర్మవరం: బాధితులకు న్యాయం చేయండి

80చూసినవారు
ధర్మవరం: బాధితులకు న్యాయం చేయండి
ధర్మవరంలోని ప్లంబర్ & ఎలక్ట్రిషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ పేద ప్లంబర్ లకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అనర్హులకు అమ్ముకున్నారని ప్లంబర్ అసోసియేషన్ సభ్యుడు గోవిందరాజులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ. పట్టణంలోని సర్వే నంబర్ 650లో ప్లంబర్ అసోసియేషన్ స్థలాలను సురేంద్ర, రాజు అమ్ముకొని డబ్బు పోగు చేసుకుని ఇల్లు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్