ధర్మవరం: మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించిన కమిషనర్

85చూసినవారు
ధర్మవరం: మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించిన కమిషనర్
ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల సెక్షన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అన్ని రికార్డులను ఆఫీస్ నుంచి ప్రాసెస్ చేయాలని సూచించారు. పరిపాలనలో పారదర్శకత, సమర్థత, బాధ్యతలు ఉంటే పరిపాలన లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్