ధర్మవరం: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం: చిలకం

72చూసినవారు
ధర్మవరం: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం: చిలకం
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కళాజ్యోతి సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహాపురుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్