వేరుశనగ ఆడిస్తూ గుండెపోటుతో మృతి

18811చూసినవారు
వేరుశనగ ఆడిస్తూ గుండెపోటుతో మృతి
ముదిగుబ్బ పాత ఊరికి చెందిన గోనుగుంట్ల మల్లికార్జున (65) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. మల్లికార్జున బుధవారం మధ్యాహ్న సమయంలో తన వ్యవసాయ పొలంలో వేరుశనగ ఆడిస్తుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్ళముందే మల్లికార్జున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్