మల్లేనిపల్లి గ్రామంలో పాము కాటుతో వ్యక్తి మృతి

3970చూసినవారు
మల్లేనిపల్లి గ్రామంలో పాము కాటుతో వ్యక్తి మృతి
ధర్మవరం మండలం మల్లేనిపల్లి గ్రామంలో వెంకటేశ్ అనే వృద్ధుడిని ఈనెల 25న పాము కాటు వేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్