ఈ నెల 20న మెగా రక్తదాన శిబిరం

53చూసినవారు
ఈ నెల 20న మెగా రక్తదాన శిబిరం
ధర్మవరం పట్టణంలోని సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఈనెల 20న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు బీరే శ్రీరాములు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని చెప్పారు. రక్తదానం ఎంతో మందికి పునర్జన్మను ఇస్తుందని, ఆసక్తి గలవారు తమ రక్తాన్ని దానం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్