ఇవాళ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు

64చూసినవారు
ఇవాళ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు
కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని ఇవాళ వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. అలాగే పారా ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పని చేసేందుకు శిక్షణ పొందిన 30 వేల మందికిపైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్