ఈనెల 22 నుండి 25 వరకు మొబైల్ ఆధార్ వారోత్సవాలు

66చూసినవారు
ఈనెల 22 నుండి 25 వరకు మొబైల్ ఆధార్ వారోత్సవాలు
ధర్మవరం మండలంలో ఈనెల 22 నుండి 25వ తేదీ వరకు సచివాలయాల్లో మొబైల్ ఆధార్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మవరం ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. శుక్రవారం ధర్మవరం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో నిర్వహించే మొబైల్ ఆధార్ సేవలను విద్యార్థులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధార్ సేవలకు గాను ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్